- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీషీటర్లు హతం
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తమినాడులో జిల్లాలో పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన చెన్నైలో ఇవాళ తెల్లవారుజామున కాంచీపురం రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు, అసన్గా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని, దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు.
Next Story