- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
by Sridhar Babu |
విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారంలో చోటు చేసుకుంది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నాగారంలో చోటు చేసుకుంది. ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంనకు చెందిన కలీద్ చౌస్ (40) ఇంట్లో ఫ్యాన్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై కుప్పకూలి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య రఫియా బేగం పోలీసులకు సమాచారం అందించడంతో ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Tags
- Man die
Next Story






