- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుజరాత్ నుంచి తరలింపు.. సరిహద్దులో భారీగా బంగారం సీజ్
by Disha Web Desk 2 |
X
దిశ, జహీరాబాద్: అక్రమంగా గుజరాత్ నుండి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. చిరగపల్లి ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం.. తెలంగాణ - కర్ణాటక సరిహద్దులోని మాడిగి క్రాస్ వద్ద పోలీసులు అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి జహీరాబాద్ వైపు వస్తున్న ఓ స్కార్పియో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేని రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story