- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో లారీ బీభత్సం.. ఒకరు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: లారీ బీభత్సం సృష్టించి ఒకరు దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్ జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ గ్రామ శివారులో ఓ లారీ అతివేగంతో ఆటో, కారును ఢీకొట్టింది. అనంతరం అదే లారీ సమీపంలోని బస్టాప్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేని దర్యాప్తు చేపట్టనున్నారు.
Next Story