నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి

by Disha Web Desk 2 |
నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు. బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బ్రిజేష్ వర్మ(35) వర్మగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed