- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు. బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ఛత్తీస్గఢ్కు చెందిన బ్రిజేష్ వర్మ(35) వర్మగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story