- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
by Disha Web Desk 4 |
X
దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు కొడుకు అన్విత్ (3) సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇంటి ముందు బాల్తో ఆడుకుంటుండగా బాల్ నీటి సంపులో పడడంతో బంతి కోసం సంపులోకి వంగిన చిన్నారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే చిన్నారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Next Story