- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : బీహార్లో కల్తీ మద్యం కలకలం రేగింది. కల్తీ మద్యానికి 9 మంది బలయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. బీహార్లోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు.
దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story