ఇంటర్ పరీక్షలకు 834 మంది

by  |
ఇంటర్ పరీక్షలకు 834 మంది
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నిర్వహించిన సెకండియర్ జియోగ్రఫీ, ఆధునిక భాష పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు 861 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 834 మంది పరీక్షలు రాశారు. పరీక్షకు సీ-సెట్ ఎంపిక చేయగా.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed