ఖమ్మంలో 800 కేజీల గంజాయి స్వాధీనం

by Batti.Sumithra |

<p>దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో 800 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం.ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం ఆరెంపల సమీపంలో గల ఓ గొడౌన్‌లో లభ్యమైంది. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 కేజీల గంజాయిని విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, ఈ [&hellip;]</p>

kammam
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో 800 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం.ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం ఆరెంపల సమీపంలో గల ఓ గొడౌన్‌లో లభ్యమైంది.

అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 కేజీల గంజాయిని విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

Next Story