- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ను కరోనా మహమ్మారి తాకింది. దీంతో కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు తాజాగా పరీక్షలు నిర్వహించగా 8 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒకరు సీనియర్ అసిస్టెంట్, ఎల్డీసీ, హోంగార్డ్, స్వీపర్, మరో ఉద్యోగి కూడా ఉన్నారు. మరి కొంతమంది సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ఇటీవల పోలీస్ కమిషనర్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఓ వేడుక అనంతరం పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలాఉండగా, ఎక్కడ తమకు కూడా కరోనా సోకుతుందోనని చాలా మంది ఉద్యోగులు భయం గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం.
Next Story