- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రతను 6.2 గా చూపిస్తుంది. భూకంపం దాటికి ఆ దేశంలో 60కు పైగా ఇళ్లు ధ్వంసం కాగా, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వందలాది మందికి గాయాలు కాగా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మజేన్ నగరానికి ఈశాన్యంగా 6కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు ఏడు సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు.
Next Story