- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 44, మహబూబాబాద్ జిల్లాలో 11, భూపాలపల్లిలో 2, జనగామ జిల్లాలో 10, ములుగు జిల్లాలో ఒక కేసు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 44 కేసులు నమోదు కాగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి సంఘటనతో పోలీస్ కుటుంబాలు ఉలిక్కిపడుతుడంగా నేడు మరిన్ని కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అర్భన్ జిల్లాలోని కరోనా ప్రభావిత ప్రాంతాలను కంటోన్మెంట్గా ఏరియాలుగా ప్రకటించారు.
Next Story