- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే విషయం. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793కోట్లకు చేరింది. అలాగే నిన్న కరోనాతో 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,87,490 చేరింది. అలాగే నిన్న 88,977 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,85,80,647 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా భారత్లో ఇప్పటి వరకు 26,89,60,399 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.