- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాలలో 56 మందికి పాజిటివ్
<p>దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా 582 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 56 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు 54 మంది ఉండగా, కేవలం మంచిర్యాలకు చెందిన ఇద్దరికీ కరోనా వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం మంచిర్యాలలో 56 కరోనా కేసులు వెలుగుచూసినట్లు వైద్యాధికారులు […]</p>

X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా 582 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 56 మందికి పాజిటివ్ అని తేలింది. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు 54 మంది ఉండగా, కేవలం మంచిర్యాలకు చెందిన ఇద్దరికీ కరోనా వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఆదివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం మంచిర్యాలలో 56 కరోనా కేసులు వెలుగుచూసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
Next Story






