- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
500 మంది హోం క్వారంటైన్కు కారణం ఇదే
<p>దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు దాదాపు 500 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే అతనికి కరోనా సోకిందన్న విషయం వారికి తెలియదు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఈ విషయం తెలియడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం కాస్త అధికారులకు తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు దాదాపు 500 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే అతనికి కరోనా సోకిందన్న విషయం వారికి తెలియదు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఈ విషయం తెలియడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం కాస్త అధికారులకు తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్ చేశారు.
Next Story






