- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇటీవల కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విధుల్లో భాగంగా కరోనాతో పోరాడి చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కరోనాతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పోలీసులకు సరైన వైద్య సేవలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
Next Story