- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్ బ్యూరో: ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు ఎంఏ అండ్ యూడీ విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ విలువ రూ.30 వేల సీలింగ్ ఉన్నవారికి మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుంది. 2020-21 ఫైనాన్సియల్ ఈయర్కు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ను మే 31లోపు చెల్లించేవారికి ఈ రిబేటు లభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: MAUD, Telangana, Arvind kumar
Next Story