ప్రాపర్టీ ట్యాక్స్‌లో 5 శాతం రిబేటు

by  |

దిశ, న్యూస్ బ్యూరో: ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు ఎంఏ అండ్ యూడీ విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ విలువ రూ.30 వేల సీలింగ్ ఉన్నవారికి మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుంది. 2020-21 ఫైనాన్సియల్ ఈయర్‌కు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్‌ను మే 31లోపు చెల్లించేవారికి ఈ రిబేటు లభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags: MAUD, Telangana, Arvind kumar

Next Story