- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,489 కరోనా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 524 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,35,223 మరణించారు. ప్రస్తుతం 4,52,344 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి కోలుకుని 86,79,138 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story