- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో 42 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళలను వేధించిన ఈ 42 కేసుల్లో 39 మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వీరికి ఎల్బీ నగర్లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story