తెలంగాణలో తాజాగా 351 కరోనా కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 351 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. ఇప్పటివరకు 1,565 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,756 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,89,784 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



Next Story

Most Viewed