- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉధృతిని కొనసాగిస్తుంది. సోమవారం జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్లు ఉన్నవారికి ఈ పాజిటివ్లు వెలుగు చూశాయి. దీంతో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 417కు చేరింది. కామారెడ్డి జిల్లాలో 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లా వైద్యాధికార యంత్రాంగం జిల్లా హెల్త్ బులిటెన్ను నిలిపేయడం గమనార్హం.
Next Story