- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పండుగ వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నేపాల్లో జరిగింది. వివరాల ప్రకారం.. నేపాల్గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం మృతదేహాలను వెలికి తీశారు.
Next Story