- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కలకలం సృష్టించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకు 300లకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుంభమేళకు వచ్చే భక్తులు 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. నెగెటివ్ అని రిపోర్ట్ వస్తేనే కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
అంతేకాదు, కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఘాట్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.
Next Story