ఆక్సిజన్ అందక.. ముగ్గురు రోగులు మృతి

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. ఇదిలాఉండగా, రోగుల మృతికి ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు.</p>

ఆక్సిజన్ అందక.. ముగ్గురు రోగులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ :

తమిళనాడు రాష్ట్రంలో అత్యంత విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. ఇదిలాఉండగా, రోగుల మృతికి ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు.

Next Story