- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు SRSP కెనాల్లో జారిపడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముగ్గురు స్నేహితులు కెనాల్ వద్ద సెల్ఫీలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో బందేర కిరణ్, చొప్పరి రవి, థరూర్ గ్రామానికి చెందిన మరో యువకుడి ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story