- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాగులో పడి ఆరుగురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విషాద ఘటనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. ఆరుగురు చిన్నారులు మృతిచెందడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story