ఏపీలో మరో శానిటైజర్ విషాదం

by  |
ఏపీలో మరో శానిటైజర్ విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శానిటైజర్ విషాదం నెలకొన్నది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు షేక్ ఖాదర్ బీ, మల్లిఖార్జున్, రోశయ్య గా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed