- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం : గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 51 అడుగుల నీటి మట్టంతో 13లక్షల పై చిలుకు క్యూసెక్కుల వేగంతో వరదనీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది.
శనివారం మధ్యాహ్నం 52 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం రెండో హెచ్చరికనే కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారు జామున 47అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story