- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో గత 24 గంటల్లో తాజాగా 27,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 336 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 98,84,100 కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,43,355 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్గా 3,52,586 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 93,88,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో నిన్నటి వరకు మొత్తం 15,45, 66,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
Next Story