- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ,వెబ్డెస్క్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395గా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1583ను చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,86,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదైనట్టు […]</p>

X
దిశ,వెబ్డెస్క్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395గా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1583ను చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,86,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు.
Next Story






