తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395గా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1583ను చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,86,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు.


Next Story

Most Viewed