- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటలీ నుంచి భారత్కు 263 మంది
by Shamantha N |
<p>కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఇటలీ నుంచి భారతీయులు స్వదేశానికి వచ్చారు. ఇటలీలో విద్యనభ్యసిస్తున్న 263 మంది భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చారు. నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంది. విమానంలోని వారందర్నీ ఢిల్లీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రత్యేక శిబిరానికి అధికారులు తరలించారు. అక్కడ వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. క్వారంటైన్ ముగిసిన తరువాత వారిని ఇళ్లకు పంపనున్నారు. Tags: italy, student, screening, special flight, delhi</p>

X
కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఇటలీ నుంచి భారతీయులు స్వదేశానికి వచ్చారు. ఇటలీలో విద్యనభ్యసిస్తున్న 263 మంది భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చారు. నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంది. విమానంలోని వారందర్నీ ఢిల్లీలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ప్రత్యేక శిబిరానికి అధికారులు తరలించారు. అక్కడ వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. క్వారంటైన్ ముగిసిన తరువాత వారిని ఇళ్లకు పంపనున్నారు.
Tags: italy, student, screening, special flight, delhi
Next Story






