భారత్‌లో తాజాగా 24,337 కేసులు

by  |
భారత్‌లో తాజాగా 24,337 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజ‌ృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 24,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 333 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1,00,55,560 కి చేరింది. ఇప్పటివరకు 1,45,810 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 3,03,639 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 96,06,111 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story