- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 355 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,56,558 కి చేరింది. ఇప్పటివరకు 1,44,451 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్గా 3,22,366 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 94,89,740 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story