తమిళనాడులో ఒక్కరోజే 231 కరోనా కేసులు

by  |
తమిళనాడులో ఒక్కరోజే 231 కరోనా కేసులు
X

చెన్నై: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే తమిళనాడు రాష్ర్టంలో 231 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో చెన్నైలోనే 174 కేసులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,757కు చేరింది.

Tags: 231 corona cases, Tamil Nadu, alone, one day, chennai, 29 deaths

Next Story

Most Viewed