- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చెన్నై: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే తమిళనాడు రాష్ర్టంలో 231 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో చెన్నైలోనే 174 కేసులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,757కు చేరింది.
Tags: 231 corona cases, Tamil Nadu, alone, one day, chennai, 29 deaths
Next Story