- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 23 మంది వలస కూలీలు మృతిచెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నది. శనివారం తెల్లవారుజామున ఔరాయ వద్ద జాతీయ రహదారిపై వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్నది. దీంతో అక్కడికక్కడే 23 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story