యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి

by  |
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 23 మంది వలస కూలీలు మృతిచెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నది. శనివారం తెల్లవారుజామున ఔరాయ వద్ద జాతీయ రహదారిపై వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్నది. దీంతో అక్కడికక్కడే 23 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.


Next Story