- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగలకొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటాఎస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు 20మందికిపైగా తీవ్రగాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. కూలీలందరూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు.
Next Story