- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 20మందికి ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story