- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. 48 సాంపిళ్లలో 23 నెగిటివ్ రాగా, 20 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 268 పాజిటివ్ కేసులు అయ్యాయని, 48 పరీక్షల సాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఒకే కేసు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Next Story