మోత్కూర్‌లో మరో ఇద్దరికి పాజిటివ్

by  |
మోత్కూర్‌లో మరో ఇద్దరికి పాజిటివ్
X

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానితో పాటు మరో వ్యక్తికి కరోనా సోకింది. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed