- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో బోల్తా..ఇద్దరు మృతి
<p>అనంతపురంలో ప్రమాదవశాత్తు ప్యాసింజర్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. Tags: passenger auto rollover, anantapur 2, people dead, 8 injured</p>

X
అనంతపురంలో ప్రమాదవశాత్తు ప్యాసింజర్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 8మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
Tags: passenger auto rollover, anantapur 2, people dead, 8 injured
Next Story






