- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఓ ఆరోగ్య శాఖ ఉద్యోగికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయమే జిల్లా కేంద్రంలో ఓ మహిళకు కరోనా నిర్దారణ కాగా సాయంత్రం మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 5కు చేరింది.
Next Story