జడ్చర్ల వాసికి కరోనా పాజిటివ్ 

by  |
జడ్చర్ల వాసికి కరోనా పాజిటివ్ 
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఓ ఆరోగ్య శాఖ ఉద్యోగికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయమే జిల్లా కేంద్రంలో ఓ మహిళకు కరోనా నిర్దారణ కాగా సాయంత్రం మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 5కు చేరింది.

Next Story

Most Viewed