- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న1870 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దందా బయటపడింది. నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై మద్యం బాటిళ్లను మూటల్లో కట్టుకుని తీసుకు వస్తుండగా పోలీసులు అడ్డగించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా మద్యం సీసాలు కనిపించాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story