- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పశ్చిమ బెంగాల్లో భయానక రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మందికి పైగా వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలతో నవద్వీప్ శ్మశాన వాటికవైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ ట్రక్కును హై స్పీడ్లో మోటాడోర్ వాహనం బలంగా ఢీకొట్టింది.
దీంతో ఘటన స్థలంలోనే పలువురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story