- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు ప్రభావానికి రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు నార్తన్ రైల్వే (డీ) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) వెల్లడించారు. మరోవైపు దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story