- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
జోద్పూర్: రాజస్తాన్లోని ఫలోడీ జైలులోని 16 మంది ఖైదీలు పారిపోవడానికి పక్కా స్కెచ్ గీసుకున్నారు. రాత్రి సమయంలో, గార్డులను నమ్మించి వారు ఆదమరిచిన సమయంలో బయటపడాలన్నది ప్లాన్. అనుకున్నట్టుగానే సోమవారం రాత్రి 8.30 గంటలకు గార్డులపై పెప్పర్ పౌడర్ చల్లి 16 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీనిపై జైళ్ల శాఖ సీరియస్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురు అధికారులను బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ రోజు సస్పెండ్ చేసింది. ఫలోడీ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారైన ఖైదీల కోసం గాలింపులు మొదలయ్యాయని, నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకున్నామని డీజీ(ప్రిజన్) రాజీవ్ దసోత్ తెలిపారు. జోద్పూర్, బికనీర్ సరిహద్దులు మూసేశారు. స్థానిక పోలీసు అధికారులతో గాలింపులు ముమ్మరం చేశారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.