- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. మనదేశంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో 39 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ముఖ్య నగరమైన నాగపూర్లో 144 సెక్షన్ విధించారు. దీంతో ఎవరు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని నగర పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం సూచించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు గుంపులుగా వెళ్లవదని కోరారు. ప్రజలు సహకరించాలని, వైరస్ వ్యాప్తిని బట్టి ఎప్పటికప్పడు ఆంక్షలను సమీక్షిస్తామన్నారు.
Tags: carona, 144 section, nagpur, maharashtra
Next Story