- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పంజాగుట్ట యువతి కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. సోమవారం ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు చెప్పింది. తనపై 139 మంది అత్యాచారం చేయలేదని, డాలర్ భాయ్ ఆ విధంగా కేసు పెట్టమంటేనే తాను కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పుకొచ్చింది. డాలర్ భాయ్ తన పట్ల సైకోలా వ్యవహరించేవాడని తెలిపింది. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించేవాడని, ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలో రాత్రిపూట డిక్టేట్ చేసేవాడని, మొత్తం డాలర్ చెప్పినట్లే చేశానని, అతను చెప్పిన విధంగానే నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడని ఆ యువతి చెప్పింది. నా వల్ల అమాయకులకు శిక్ష పడకూడదని ఆ యువతి చెప్పుకొచ్చింది.
Next Story