- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం

X
దిశ,వెబ్డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ఢిల్లీలోని మంగోల్ పురిలోని ఓ ఇంటి సమీపంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడుధాటికి అక్కడి ప్రదేశంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకచ్చారు. అప్పటికి ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అనుమానం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story