- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story