- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో పేకాట స్థావరంపై గురువారం కొల్లాపూర్ సీఐ బృందం ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కార్లు, నాలుగు బైక్లతో పాటు 14 సెల్ ఫోన్లు రూ.1 లక్షా 29వేల 970ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ సీఐ వెంకట రెడ్డి వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో పెద్ద సంఖ్యలో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ మురళిగౌడ్ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడిలో 12 మంది జూదరులను, 4 కార్లను, 4 బైకులతో సహా లక్షా 29వేల 970 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story